దుఃఖం లేని తెలంగాణే నా లక్ష్యం : సీఎం కేసీఆర్

మెదక్ : దుఃఖం లేని తెలంగాణను చూడడమే నా లక్ష్యమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. గజ్వేల్ లో ఏర్పాటు చేసిన టీ ఆర్ ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ తన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చాలాచాలా కష్టపడి అనేక పోరాటాలు చేసి ఈ తెలంగాణను తెచ్చుకున్నాం. 58 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. ఎంతో క్షోభ అనుభవించి, త్యాగాల పునాదుల మీద 2014లో తెలంగాణను సాధించుకున్నాం. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు.. గమనిస్తున్నారు. పోరాడి తెచ్చిన తెలంగాణలో కేసీఆర్ ఏం కోరుతున్నాడు? పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలి. దుఖం లేని తెలంగాణ, ఆకుపచ్చ తెలంగాణ నా లక్ష్యం, కోటి ఎకరాలకు నీరు పారాలని యజ్ఞం చేస్తున్న. ఎట్టి పరిస్థితుల్లో ఈ యజ్ఞం ఆగొద్దు. గెలిచి నిలవాలి. ఓట్లు అంటేనే గాలి గాలి గత్తర కావొద్దు. ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే మొగ్గ తొడిగే ప్రయత్నంలో ఉంది. నేను పెట్టిన మొక్కలు పూత కాసి కాయ కాసే దశలో ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయాలని కేసీఆర్ కోరారు.
Spicy GALLERY
RELATED NEWS
స్వరూపనందేంద్ర స్వామిపై సాధినేని యామిని ఫైర్?
కొండవీడు ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగించిన సీఎం.. ప్రజామోదం పొందే వారికే సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. పార్టీ నుండి వెళ్లిన నేతలను చిత్తు చిత్తుగా ఓడించాల్సిన భాధ్యత అందరిపై ఉందన్న చంద్రబాబు.. కాపులకు న్యాయం చేశామని పార్టీ నుండి వెళ్లారా? ఎందుకు వెళ్లారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలన...
ఈడీ ముందుకు రేవంత్రెడ్డి
ఏపీ, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ అలజడి రేపుతోంది. గత కొద్ది రోజులుగా ఓటుకు నోటు కేసు వ్యహారం తెరపైకి రావడంతో ఉత్కంఠ నెలకొంటుంది. ఈ కేసులో ఇవాళ ఉదయసింహా ఈడీ అధికారుల ఎదుట హాజరుకాగా… కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి… రేపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక...
పాకిస్తాన్ కోడలు.. తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ ఏం...
‘నమస్కారం.. నా తెలంగాణ ప్రజల్లారా.. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్గా మన ముఖ్యమంత్రి.. సానియా మీర్జాను నియమించారు. ఆమె ఎవరు?.. పాకిస్తాన్ కోడలు. పెళ్లి అయిపోయిన తర్వాత ఆమె ఆ దేశం కోడలు అవుతుంది. అలాంటి పాకిస్తాన్ కోడలిని సీఎం తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా చేశారు. ...
మాగుంటతో భేటీ అయిన టీడీపీ నేతలు
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో సమావేశమయ్యారు తెలుగుదేశం పార్టీ నేతలు… ఈ భేటీకి ఎమ్మెల్సీ కరణం బలరాం, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ హాజరయ్యారు. ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై చర్చ జరిగినట్టు తెలుస్తోంద...
రైతులపై బాబు ఎన్నికల ప్రేమ
ఎన్నికలు దగ్గరకొచ్చే కొద్దీ చంద్రబాబులో అధికార కాంక్ష అనకొండలా మారిపోతోంది. హామీల మీద హామీలు గుప్పిస్తూ, ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయాలని అనుకుంటున్నాడు. కౌలురైతులకు ఏటా 15000 అలాంటి మరో హామీ. 2014లో రైతులకిచ్చిన హామీ...
వైయస్ జగన్ మగధీరుడు
ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక మగధీరుడు వైయస్ జగన్మోహన్రెడ్డి అని టీడీపీకి రాజీనామా చేసి వైయస్ఆర్ సీపీలో చేరిన ఎంపీ రవీంద్రబాబు అన్నారు. వైయస్ఆర్ సీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. వైయస్ఆర్ సీపీలో చేరిక అనంతరం ఎంపీ రవీ...
వైయస్ జగన్ సంచలన నిర్ణయం
బీసీలకు వైయస్ జగన్ వరాల వెల్లువ జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పదవి నాన్నే నాకు స్ఫూర్తి వైయస్ జగన్తో మళ్లీ రాజన్న రాజ్యం.. వైయస్ జగన్తోనే బడుగు, బలహీన వర్గాల సంక్షేమం సాధ్యం ఉదయించే సూరీడు వైయస్ జగన్ నూతన ఒరవడి ...
బీసీలకు వైయస్ జగన్ వరాల వెల్లువ
ప్రజాశీస్సులతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే... జగన్ అనే నేను ....ఏపీ బీసీలకు ఏమి చేస్తానంటే.... బీసీల సంక్షేమానికి ఏటా రూ. 15 వేల కోట్లు వెచ్చిస్తాం 5 ఏళ్లలో రూ. 75 వేల కోట్లు ఖర్చు చేస్తాం బీసీ సబ్ ప్లానుకు చట్ట బద్ధ&...