Saturday, March 25, 2023

భారత చరిత్రలో అతిపెద్ద ఎఫ్ పీఓ

Must Read

Adani Enterprises FPO నేటి నుంచి అదానీ ఎంటర్ ప్రైజెస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ప్రారంభం కానుంది. దేశ చరిత్రలోనే మొదటి సారి ఇరవై వేల కోట్ల రూపాయల సమీకరణకు సిద్ధమైన అదానీ ఎంటర్ ప్రైజెస్. ఈ ఆఫర్ జనవరి 31వ తేదీ వరకు అమల్లో ఉండనుంది. వీటి షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి. రూ.45 గ్రే మార్కెట్ ప్రీమియంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 6000 కోట్ల రూపాయలు ఎల్ ఐసీ, హెచ్ డీఎఫ్ లైఫ్ ఇన్సురెన్స్, ఎస్ బీఐ పెన్షన్ ఫండ్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, అల్ మెహ్వార్ ఇన్వెస్ట్‌మెంట్స్, సిటీ గ్రూప్ గ్లోబల్, మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ సాచ్స్ ద్వారా సమీకరించింది. రూ.4170 కోట్ల రుణం చెల్లించేందుకు సిద్దంగా ఉంది. రూ.3112, రూ.3276 ఒక్కో షేరు విలువగా నిర్ణయించారు. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 35శాతం వాటా అమలు చేశారు. రూ.64 ప్రత్యేక తగ్గింపు కింద ప్రతి షేరును ఇస్తున్నారు.

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -spot_img
Latest News

ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన పార్టీగా బీజేపీ.. దాని సక్సెస్ సీక్రెట్ ఇదే!

ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన పార్టీగా బీజేపీ.. దాని సక్సెస్ సీక్రెట్ ఇదే! ప్రపంచంలో వందలాది దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. అయితే...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img