Saturday, March 25, 2023

Andhra Pradesh

అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫైటింగ్

అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫైటింగ్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌మ‌ని శాస‌న స‌భ‌కు పంపిస్తే..అక్క‌డికెళ్లిన ఎమ్మెల్యేలు త‌మ బాధ్య‌త‌లు మ‌రిచి రౌడీల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ.. వైసీపీ ఎమ్మెల్యేల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు..టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది....

గవర్నర్‌ను నిజంగా అవమానించారా? టీడీపీ, ఈనాడు సెల్ఫ్‌గోల్!

గవర్నర్‌ను నిజంగా అవమానించారా? టీడీపీ, ఈనాడు సెల్ఫ్‌గోల్! ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. ఇక్కడ ఏ చిన్న చాన్స్ దొరికినా అధికార పక్షాన్ని ఇరుకున పెడదామా అంటూ ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుంటాయి. ఈ క్రమంలో చాలాసార్లు ప్రయత్నించి బొక్కబోర్లా కూడా పడ్డాయి. అవి ఎంతగా ప్రయత్నించినా వైసీపీ సర్కారు, సీఎం జగన్ ప్రతిష్టను దెబ్బతీయడంలో...

జనసేనాని కుల‌నినాదం.. టీడీపీలో ఆందోళ‌న‌!

జనసేనాని కుల‌నినాదం.. టీడీపీలో ఆందోళ‌న‌! జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పార్టీ స్థాపించి ప‌దేళ్లు పూర్తయ్యాయి. ఇన్నేళ్ల రాజకీయంలో ఆయన ఓ సత్యాన్ని గ్రహించినట్లే కనిపిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌న కులం (కాపు) అత్యంత శ‌క్తిమంత‌మైంద‌ని ఆయన తెలుసుకున్నట్లు అర్థమవుతోంది. క్యాస్ట్ కార్డును నమ్ముకుంటే భ‌విష్య‌త్ ఉంటుందని ఆయన భావిస్తున్నట్లున్నారు. పవన్ తీరు చూస్తుంటే త‌న పార్టీ ల‌క్ష్య‌మైన కుల‌మ‌తాల‌కు...

నంద్యాల నుంచి మంచు మనోజ్ పోటీ!

నంద్యాల నుంచి మంచు మనోజ్ పోటీ! రెండు రోజులుగా మంచు మ‌నోజ్‌, భూమా మౌనిక‌ల వివాహం వార్త‌లు రాష్ట్రంలో హాట్ టాఫిక్‌గా మారాయి. ఇటీవ‌ల వీరి వివాహాం అంగ‌ రంగ వైభవంగా నిర్వ‌హించారు. ఆ తరువాత సోష‌ల్ మీడియాలో కొన్ని ఫోటోస్ వైర‌ల్ అయ్యాయి. వివాహం అనంత‌రం మనోజ్, మౌనిక దంపతులు కర్నూలు, తిరుపతిలో ప‌ర్య‌టించారు....

ద‌టీజ్ జ‌గ‌న్‌ఆయన చెప్తాడు.. చెప్పిందే చేతల్లో చూపిస్తాడు

గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్ విజ‌య‌వంతం రెండు రోజుల్లో.. ప్రభుత్వంతో 352 ఎంవోయూలు. 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులు.. 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి. అంచనాలను మించి అందుకున్న లక్ష్యం. దటీజ్‌ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌. ఆయన చెప్తాడు.. చెప్పిందే చేతల్లో చూపిస్తాడు కూడా. విశాఖపట్నం గ్లోబల్‌...

ఏపీకి పెట్టుబ‌డుల వ‌ర‌ద‌

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 తొలి రోజు స‌క్సెస్‌ రూ.11.85 లక్షల కోట్లకు… సంబంధించిన 92 ఎంఓయూలును పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ చిత్రం మార‌బోతోంది. రాష్ట్రానికి పెట్టుబ‌డులు వ‌ర‌ద‌లా వ‌స్తున్నాయి. దేశ, విదేశీ కార్పోరేట్‌ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపై తీసుకురావడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023’ తొలి రోజు సూప‌ర్...

విశాఖ‌కు కార్పొరేట్‌ దిగ్గజ ప్రముఖులు

మెరిసిపోతున్న వైజాగ్‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్‌ విశాఖ‌కు కార్పొరేట్‌ దిగ్గజ ప్రముఖులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధానిగా అవ‌త‌రించ‌బోతున్న విశాఖ న‌గ‌రానికి పారిశ్రామిక‌ శోభతో మెరిసిపోతోంది. వైఎస్ జ‌గ‌న్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 కోసం విశాఖ నగరం రెడీ అయ్యింది. ఈ నెల 3, 4వ తేదీల్లో నిర్వ‌హిస్తున్న ఈ స‌మ్మిట్‌కు 26 దేశాల...
- Advertisement -spot_img

Latest News

ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన పార్టీగా బీజేపీ.. దాని సక్సెస్ సీక్రెట్ ఇదే!

ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన పార్టీగా బీజేపీ.. దాని సక్సెస్ సీక్రెట్ ఇదే! ప్రపంచంలో వందలాది దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. అయితే...
- Advertisement -spot_img