ముగ్గురు స్టార్ల మధ్య తీవ్రపోటీ.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఎవరంటే!
గాయంతో కొన్నాళ్లు భారత జట్టుకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనంలో దుమ్మురేపుతున్నాడు. ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్లో తన సత్తా ఏంటో చూపించాడు. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ చెలరేగి టీమిండియాకు తాను ఎంత కీలకమో నిరూపించాడు. అయితే...
విరాట్ డబుల్ సెంచరీ చేస్తే టీమిండియాదే గెలుపు!
ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్లో జరుగుతున్న నాలుగో టెస్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. చాన్నాళ్ల తర్వాత లాంగ్ ఫార్మాట్లో సెంచరీ (137 బ్యాటింగ్) బాదిన కింగ్ కోహ్లీ డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ ఆట గురించి భారత లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్...
రోబోలు నడిపే వార్తా ఛానల్.. జర్నలిస్టుల ఉద్యోగాలకు ముప్పు తప్పదా!
చాట్జీపీటీ.. కొన్నాళ్లుగా దాదాపుగా అందరికీ పరిచయమైన పేరు. ప్రపంచాన్ని ఊపేస్తున్న, అందరి నోటా నానుతున్న పేరిది....