జూన్లో జగన్ వైజాగ్ షిప్ట్!మంత్రులకు సమాచారం ఇచ్చిన ముఖ్యమంత్రి
రాజధాని తరలింపులో వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్లో వైజాగ్ షిఫ్ట్ అవుతున్నట్లు మంత్రులకు సీఎం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఆర్థికాభివృద్ధిలో...
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం
రెండు రోజుల్లో.. ప్రభుత్వంతో 352 ఎంవోయూలు. 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులు.. 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి. అంచనాలను మించి అందుకున్న లక్ష్యం. దటీజ్ ఏపీ సీఎం వైఎస్ జగన్. ఆయన చెప్తాడు.. చెప్పిందే చేతల్లో చూపిస్తాడు కూడా. విశాఖపట్నం గ్లోబల్...
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 తొలి రోజు సక్సెస్
రూ.11.85 లక్షల కోట్లకు… సంబంధించిన 92 ఎంఓయూలును
పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు
ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారబోతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. దేశ, విదేశీ కార్పోరేట్ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపై తీసుకురావడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023’ తొలి రోజు సూపర్...
రోబోలు నడిపే వార్తా ఛానల్.. జర్నలిస్టుల ఉద్యోగాలకు ముప్పు తప్పదా!
చాట్జీపీటీ.. కొన్నాళ్లుగా దాదాపుగా అందరికీ పరిచయమైన పేరు. ప్రపంచాన్ని ఊపేస్తున్న, అందరి నోటా నానుతున్న పేరిది....